Mesha Rasi Ugadi Rasi Phalalu| క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

Mesha Rasi Ugadi Rasi Phalalu

Mesha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మేష రాశివారికి ఎలా ఉండ‌బోతున్న‌ది … Read more

New Railway Line : తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ పట్టణాలకు రైలు కనెక్టివిటీ

Mumbai Train

New Railway Line : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాత స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా స్టేషన్లను కూడా నిర్మిస్తోంది.. ఈ క్రమంలోనే తెలంగాణ వాసుల చిరకాల వాంఛను రైల్వేశాఖ నెరవేర్చబోతోంది.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్తగా డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు రైల్వేలైను నిర్మించనుంది. ఈ .. ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్ సర్వే పనులు ప్రారంభమాయ్యాయి. మొత్తం 290 కి.మీ గత సంవత్సరం … Read more

Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..

Kadiam Kavya

Kadiam Kavya : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సోమవారం రాత్రి విడుదల చేసింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను రంగంలోకి దించగా, వరంగ‌ల్ నుంచి కడియం కావ్య (Kadiam Kavya ) పోటీ చేయనున్నారు. గత శుక్రవారం ఐదుగురు అభ్యర్థులతో తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి సీపీ జోషిని పార్టీ నిలబెట్టగా, దామోదర్ గుర్జర్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తాజా జాబితా … Read more

KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. 

KCR District Tour Schedule

 జ‌న‌గామ, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ర్య‌ట‌న KCR District Tour Schedule | హైద‌రాబాద్ : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని త‌ల్ల‌డిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మ‌స్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన నేరుగా రైతులను క‌లుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట‌(Suryapet), న‌ల్ల‌గొండ (Nalgonda), జ‌న‌గామ(Janagama) జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించి ఎండిపోయిన పంటల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ … Read more

Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

Astrology Signs weekly horoscope in telugu

Zodiac Sign | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 31 ఆదివారం నుంచి ఏప్రిల్ 6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ … Read more

Fire-Boltt Oracle : 4G సిమ్ సపోర్ట్ తో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది.. దీని ధర, ఫీచర్లు ఇవే..

Fire-Boltt Oracle

Fire-Boltt Oracle Smart Watch : భారతదేశంలో ఫైర్-బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్‌వాచ్  లాంచ్ అయింది.  గతంలో కంపెనీ 2.02-అంగుళాల స్క్రీన్‌తో ఫైర్ -బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒరాకిల్ మోడల్ కాస్త  చిన్న స్క్రీన్‌తో వస్తుంది.  ఇది Android-ఆధారిత UIపై పనిచేస్తుంది.  అనేక Google Play స్టోర్ అప్లికేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది, అలాగే  Android , iOS రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది దేశంలో వివిధ రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, స్మార్ట్ … Read more

ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

Waqf Amendment Bill

ADR Report  | న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) విశ్లేషణలో వెల్లడైంది. లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అత్యధికంగా 410 ప్రశ్నలు అడిగారు. అప్నా దళ్ (సోనీలాల్)కు చెందిన ఇద్దరు ఎంపీలు కనీసం ఐదు అడిగారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధ‌వారంప్రచురించిన … Read more

Telangana Districts | మళ్లీ జిల్లాల పునర్విభజన.. ఆ18 జిల్లాలు రద్దవుతాయా?

Redistribution of Telangana Districts

Redistribution Telangana Districts : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ  వార్తల్లో నిలుస్తోంది.  గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసమంటూ  తెలంగాణలో మొత్తం  33 జిల్లాల గా విభిజించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం  33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా  ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ పునర్విభజన నిర్ణయం అమలైతే ఆసిఫాబాద్,  నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి,  నారాయణపేట, గవ్వాల్,   వనపర్తి, … Read more

Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచ‌న‌లు ఇవే..

Heatwave Warning

Heatwave Warning | వేస‌విలో తీవ్రమైన ఎండ‌ల నుంచి ప్రాణాంతక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని ప‌నుల‌ జాబితాను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (EC ) జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 … Read more

Rajnath Singh | పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు

Rajnath Singh

  న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనం అవుతుందని  అన్నారు. భారత్‌లో విలీనం కావాలని పీఓకేలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారని, త్వ‌ర‌లో అది జరిగి తీరుతుందని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు … Read more